సెన్సెక్స్ 3100 పాయింట్లు క్రాష్,10వేల కిందికి నిఫ్టీ
సాక్షి, ముంబై:  ప్రపంచ మార్కట్ల పతనం అప్రతిహతంగా కొనసాగుతోంది. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా ఎన్నడూ లేని భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు అన్ని హెవీ వెయిట్‌ షేర్లు 52 వారాల కనిష్టానికి పడి పోయాయంటే, పతనం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఏకంగా 3100  పాయింట్లకు పైగా కుదే…
ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు
పాట్నా :  ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ పార్టీ(జేడీయూ) మాజీ ఉపాధ్యక్షుడు  ప్రశాంత్‌ కిషోర్‌ పై చీటింగ్‌ కేసు నమోదైంది. తన ఐడియాను కాపీ చేసి ప్రశాంత్‌ కిషోర్‌‘ బాత్‌ బిహార్‌ కీ’ కార్యక్రమాన్ని రూపొందించారంటూ బిహార్‌ మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి ‘బా…
జైలులో కిచెన్‌ గార్డెనింగ్‌
జైలులో కిచెన్‌ గార్డెనింగ్‌ సంగారెడ్డి జిల్లా జైలులో నూతనంగా హైడ్రోఫోనిక్‌ ఫార్మింగ్‌ ద్వారా ఆకుకూరలు పండిస్తున్నారు. ఈ పద్ధతిలో పంటలు పండించటానికి మట్టి అవసరం లేదు. ఎక్కువ స్థలం అవసరం లేదు. నీటి వినియోగం కూడా తక్కువే. మొదటగా సీడ్‌ ట్రాక్‌ లోని కొబ్బరి పీచు పొడిలో విత్తనాల్ని మొలకెత్తిస్తారు. తర్వా…
Image
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం.. సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం.. ఎన్సీపీ మద్దతు లేదన్న శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసి…
Image
मायके से प्रेम बन रहा पति-पत्नी के बीच विवाद की वजह
हरिद्वार। महिला समाधान केन्द्र में अक्सर देखा गया है कि पति-पत्नी, पिता-पुत्र व सास-बहू के मामलों के निस्तारण के लिए काउंसिलिंग की जाती है। लेकिन काउंसलिंग के दौरान कुछ मामलों का निस्तारण हो जाता है। अभी तक महिला समाधान केन्द्र में हजारों प्रकरणों में ये तथ्य सामने आए हैं कि शादी के बाद भी मायके वा…